వైద్యశాఖలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 23న ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నట్టు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10.20 గంటల వరకు, రెండో సెషన్ మధ్�
గ్రేటర్ పరిధిలో ఉన్న కొన్ని బస్తీ దవాఖానలు, పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, ఏరియా దవాఖానల్లో నిర్వహించే బీ12, డీ3 పరీక్షలతోపాటు మరికొన్ని పరీక్షలు ప్రస్తుతం చేయడంలేదని రోగులు వాపోతున్నారు.
ప్రభుత్వ శాఖలకు చెందిన ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 26, 27న వైద్యపరీక్షలు నిర్వహించనునట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.
వ్యవసాయ సహకార శాఖలో ఉద్యోగాలకు ఎంపికై, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన ప్రత్యేక క్యాటగిరీ (దివ్యాంగ) అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహంచనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ మేరకు జాబితాను ప్రకటించిన
గురువారం ఉదయం 9 గంటలకు పోలీసులు ఆ మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు చేయలేదు. నేరం జరిగిన ప్రాంతంలోని ఆరోగ్య కేంద్రానికి బాధితురాలిని తీసుకెళ్లా�
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో విధ్వంసానికి పాల్పడిన నిందితులకు గాంధీ దవాఖానలో డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు.. మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దశల వారీగా