CSR funds | తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రానికి టీజీ జెన్కో ఆధ్వర్యంలో బోగ్గు వెలికితిత పసులు చేపడుతున్నా ఏఎమ్మార్ కంపెని సీఎస్ఆర్ నిధులతో సుమరు రూ.2లక్షల విలువ చేసే వైద్య పరికరాలను సోమవారం అందించారు.
పశువైద్య సంచార వాహన సేవలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సోచనీయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు పొందిన గొప్ప కార్యాక్రమాన్ని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేశ�
ఈఎస్ఐ కుంభకోణం (ESI scam) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో 15 మందిని
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేసిన సీఎం కేసీఆర్, ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో నర్సంప
నిమ్స్ను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా రూ.48 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చింది. ఇందులో రూ. 31.5 కోట్ల విలువైన అత్యాధునిక రోబో కూడా ఉండటం గమనార�
వైద్యపరమైన సాధనాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు సాంకేతికతకు మెరుగులు దిద్దడం, వైద్య పరికరాల అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 24 నుంచి హైదరాబాద్ వేదికగా జరగనున్న బయో ఏ�
సీఎం కేసీఆర్ ఆలోచన అద్భుతంప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటా వైద్యపరీక్షల సర్వే కార్యక�
విదేశాలు పంపిన వైద్యసామగ్రిపై పారదర్శకత కరువు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చాక అంతా రహస్యం వారంలో 300 టన్నుల వైద్య పరికరాల రాక కేంద్రం తమకు సామగ్రి పంపలేదన్న రాష్ర్టాలు కొంత సామగ్రి పక్కదారిపట్టినట్టు అనుమ
UK medical equipment: అందులో భాగంగానే ఈ ఉదయం యునైటెడ్ కింగ్డమ్ నుంచి ప్రాణాలు వైద్య సామాగ్రి భారత్కు చేరింది. ఈ తెల్లవారుజామునే ఢిల్లీ విమానాశ్రయానికి చేరిన ఈ వైద్య సామాగ్రిలో 100 వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్ కా�
న్యూఢిల్లీ: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ వైమానిక దళాన్ని కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. అన్ని రాష్ట్రాల