హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): వైద్య పరికరాల కొనుగోలు కోసం ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు ప్రభుత్వం రూ.2 కోట్ల 98 లక్షల 35 వేలు మంజూరు చేసింది.
ఈ మేరకు రాష్ట్ర మెడికల్, శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బుధవా రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నిధులతో సీటీ స్కాన్, ఈఈజీ, ఈసీటీ మె షిన్, సైకలాజికల్ టెస్ట్ మెటీయల్ సెట్ను కొనుగోలు చేయనున్నారు.