ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్సీలను బలోపేతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)పై మంగళవారం ఆయన సచివాలయంలో ఉన
PHC | పీహెచ్సీలను బలోపేతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్లో వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’ చేపట్టనున్నారు. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ విజయవంతంగా చేపట్టేందుకు...
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కొత్తగా 12,561 కరోనా కేసులు నమోదు అయ్యాయి . మరో 12 మంది కరోనా బారిన పడి చనిపోయారు. 8,742 మంది బాధితుల కరోనా నుంచి కోలుకున్నారని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో
వైద్య, ఆరోగ్యశాఖపై సీఎస్ ఉన్నతస్థాయి సమావేశం | 15వ ఆర్థిక సంఘానికి వైద్య, ఆరోగ్యశాఖ తరఫున పంపే ప్రతిపాదనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.