ఆర్టీసీ సిబ్బంది సంక్షేమంపై యాజమాన్యం ఎల్లప్పుడూ సానుకూలంగానే ఉందని ఎండీ నాగిరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతిలో ఆయన మాట్లాడారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ను ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో సమ్మెకు వెళ్లేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మొగ్గుచూపుతోంది.
MD Nagireddy | ఈ రోజు తెలంగాణ ఆర్టీసీ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమం ప్రారంభిస్తుందన్నారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ఆర్టీసీ ప్రతి రోజు 10 వేల బస్సులు నడుపుతుందన్నారు.