డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో లోక్సభ సచివాలయ అధికారులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని డాక్టర్ ఎంసీహెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్, మాజీ సీఎస్ శాంతికుమా�
రైతుల భూసమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కలెక్టర్లను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అమలులో భాగంగా ప్రతి మండలంలో సదస్సు నిర్వహించ�
పన్ను వసూళ్లలో పురోగతి సాధించి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానం దక్కించుకుంది. 2024-25 సంవత్సరానికి గాను రూ 23.72 కోట్లకు గాను రూ.20.
దవాఖానల్లో మందుల కొరత లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో సోమవారం ఫార్మసీ, ఈ-ఔషధీ వర్షాప్ను మంత్రి ప్రారంభించారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నది. దీనిపై వచ్చే నెల 9 లేదా 10వ తేదీన ముగ్గురు మంత్రుల బృందం సమీక్షించనున్నట్టు తెలిసింది. మంత్రులు హరీశ్ర�
అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలి గిరివికాసానికి పటిష్ట ప్రణాళికలు రూపొందించాలి అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ర�
Mana uru-Mana badi | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి (Mana uru-Mana badi) అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హర్ప్రీత్సింగ్ ఘనంగా ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోతున్న వివిధ రకాల వన్యప్రాణులను రక్షించుకోవాల
హైదరాబాద్ : తెలంగాణలో నాలుగు రకాల విప్లవాలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఅర్ నాయకత్వంలో తెలంగాణలో రెండో హరిత విప్లవం, మత్స్య పరిశ్రమలో నీలి విప్�
హైదరాబాద్ : అంశాల వారీగా పక్కా ప్రణాళికతో తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరంగా కష్టించి పని చేస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. శనివారం నగరంలోని జ�