సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : వరద ముంపు నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ అధికారులను ఆదేశించారు. ఎల్బ�
సిటీబ్యూరో, మార్చి 02 (నమస్తే తెలంగాణ ) : నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం రూ. 12.86 కోట్ల వ్యయంతో ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు చేప
Mayor Vijayalaxmi | బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బుధవారం ప్రారంభించారు.
మేయర్ విజయలక్ష్మి | జీడిమెట్లలోని సి & డి వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటును స్టాండింగ్ కమిటీతో కలిసి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మంగళవారం పరిశీలించారు.
మేయర్ విజయలక్ష్మి | మురుగునీటి సమస్యలను పరిష్కరించడం ప్రాధాన్యత అంశంగా బంజారాహిల్స్ డివిజన్లో రూ.31లక్షల వ్యయంతో పనులు చేపట్టామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
పరిహారం అంతజేత | ఇటీవల గోల్నాక డివిజన్ పెరెల్గార్డెన్ పంక్షన్ హాల్లో ప్రమాదవశాత్తు గోడ కూలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం జీహెచ్ఎంసీ మేయర్ కార్యాలయంలో స్థానిక కార్�
Hyderabad Rains | నగరంలో కురిసిన వర్షాలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరమ్మత్తు చర్యలను వెంటనే చేపట్టాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం నగర మేయర్ వివిధ ప్రాంతాల్లో
మేయర్ విజయలక్ష్మి | జీహెచ్ఎంసీ పరిధిలో అందరికి టీకాలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్పెషల్ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను వేగవంతం చేశామని గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు.
మేయర్ విజయలక్ష్మి | నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన జన్మదినం సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.