హైదరాబాద్ :హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మృతి పట్ల నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా మేయర్ గుర్తు చేసుకున్నారు. కేశవరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి..
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
మోదీజీ పుట్టగొడుగులు మానేసి ఐదు రోజులు ఈ ఆహారం తీసుకోండి!
ఆధ్మాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం : మంత్రి ఐకే రెడ్డి
సమాజానికి దారి చూపే రచనలు రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్