కాంగ్రెస్ పాలనలో మహిళలకు గౌరవం, భద్రత లేదని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ విమర్శించారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలకు అవమానం, బయట మహిళలపై అఘాయిత్యాలు కాంగ్రెస్ పాలనకే చెల్లాయని పే�
రైతు రుణమాఫీ పేరుతో రైతుబంధు పథకాన్ని రద్దు చేసేదుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ విమర్శించారు.
MLC Kavitha | త్వరలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశా ల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని రాజకీయ పార్టీలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహి ళా బిల్లు
రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో అందజేసే రూ.లక్ష రుణ సాయానికి అర్హత కలిగిన క్రిస్టియన్లు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 14 వర�
మైనార్టీలను అణగదొక్కేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యూనిఫాం సివిల్కోడ్ (యూసీసీ) చట్టాన్ని తేవాలని చూస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఒక ప్రకటనలో విమర్శించారు.
సాహిత్య, సాంస్కృతిక, భాషా రంగాల్లో వివక్షపై తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేసినట్టే.. దేశంలో అన్యాయాలపై పోరాడాల్సిన అవసరం ఉన్న దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుప�