Vaishno Devi Pilgrims | జమ్ము కశ్మీర్లో (Jammu And Kashmir) ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తులతో (Vaishno Devi Pilgrims) వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
Mata Vaishno Devi: మాతా వైష్ణవోదేవి ఆలయానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త ట్రెక్కింగ్ రూట్లో ఇవాళ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భక్తులను పాత మార్గంలోనే పంపిస్తున్నారు.
Landslides | జమ్మూ కశ్మీర్లోని రియాసి (Reasi) జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి (Mata Vaishno Devi) వెళ్లే యాత్ర మార్గంలో కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రం జమ్మూ కశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాది సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కత్రాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలువురు భక్తులు శ్రీమాత్ర వైష్ణోదేవిని దర్శించుకొని తిరిగి బస్సులో వస్తున్న క్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగి మ�