: ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్ను గురువారం ప్రభుత్వం సైబరాబాద్ డీసీగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్లో బ్రూవరేజస్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.చంద్రయ్యను ఉద్యోగోన్నత
స్వయంగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి శాఖలోనే రోజుల తరబడి ఇంజినీర్ల కుర్చీలాట జరుగుతోంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ముఖ్య అధికారి రెండు వారాల కిందట భారీ ఎత్తున ఎగ్జిక్యూటివ్ ఇంజ
భారీ నీటిపారుదల శాఖ కాళేశ్వరం ప్రాజెక్టు మహాదేవపూర్ డివిజన్-1 పరిధిలో పలువురు అధికారులు, సిబ్బంది బుధవారం బదిలీ అయ్యారు. సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
జిల్లాలో సివిల్ ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ పోలీసు కమిషనర్ సాయి చైతన్య మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలోని ఒకే పోలీసుస్ట�