అమరుల స్మారక చిహ్నం వద్ద కేసీఆర్ అధికారికంగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి పసిడి విగ్రహం సీఎం, మంత్రులకు కనబడట్లేదా? అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ పదేండ్ల పండుగ సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించనున్న వేడుకలను బీఆర్ఎస్ శనివారం ప్రారంభించింది. అమరులను స్మరిస్తూ.. ఉద్యమ ఘట్టాలను గుర్తుచేసుకుంటూ తొలిరోజు కార్యక్రమమంతా ఉద్వేగంగా సాగింది.
‘సీఎం రేవంత్రెడ్డి గారూ! అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చేశా. ఇదిగో నా రాజీనామా లేఖ. నువ్వెక్కడ? ఎందుకు వెనకడుగు వేస్తున్నవ్? రాజీనామాకు ముందుకు రావటం లేదంటే ఈ రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నట్టే’ అన�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అమరుల తాగఫలం, అనేకమంది ఉద్యమకారుల పోరాటాలతోనే సిద్దించిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం జయశంకర్ భూ�
తెలంగాణ అమర వీరుల స్మృతి చిహ్నం! అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టిన స్మారకం.అమర వీరుల ఆత్మలకు శాంతి చేకూర్చేలా, తరతరాలకు స్ఫూర్తి రగిల్చేలా దీన్ని తీర్చి దిద్దారు. ఫ్లోరింగ్ నుంచి ఐదంతస్తుల ఉపరితలం మీద నిరంత
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ నెల 22న ప్రారంభించనున్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులు పకడ్బందీగా కొనసాగుతున్నాయని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన అమరవీరుల స్మా�
హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్సాగరతీరాన నూతన సచివాలయం సమీపంలో నిర్మితమవుతున్న అమరుల స్మృతి చిహ్నం ప్రారంభానికి సిద్ధమవుతున్నది. బావి తరాలకు స్ఫూర్తి నిచ్చేలా సాగుతున్న ఈ నిర్మాణం తుది మెరుగులు దిద్
అమరుల త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం ప్రపంచంలోనే గొప్ప కట్టడంగా నిలువనున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు.