ఆదిలాబాద్ జిల్లా రైతులు పత్తిని అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పత్తి కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభం కాగా.. మొదటి రోజు నుంచే అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షానికి పంట ఉత్పత్తులు తడిసి ముద్దయ్యాయి. జైనథ్, భోరజ్, బేల మండలాల్లో భారీ వర్షం పడింది. చేలు, రహదారులు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన వరి, మక్క, స�
రైతన్న రెక్కల కష్టం.. వర్షం కారణంగా వృథా అవుతున్నది. సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మార్కెట్ యార్డుల్లో జొన్న పంట తడిసింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కండ్ల ఎదుట తడిసిపోతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా వరి, పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను ఆదేశించారు. శు క్రవారం మండలంలోని గగ్గలపల్లి శ్రీకృష్ణ జిన్నింగ్ రైస్మిల్లును పరిశీలించి నెల్లికొండ వ్యవసాయ మ�
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.30కోట్లతో 2.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నది.
ప్రభుత్వం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు. షాద్నగర్ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోల�