ఈ ఏడాది అక్టోబర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ తరఫున పోటీ చేయగలిగే అభ్యర్థుల డాటా అందుబాటులోనే ఉందని మరాఠా రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్ జారంగే తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయమ�
నిరాహార దీక్ష విరమించేందుకు సిద్ధంగానే ఉన్నానని మరాఠా నేత మనోజ్ జరాంగే పాటిల్ పేర్కొన్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా కమ్యూనిటీకి ఓబీసీ రిజర్వేషన్ల కింద కుంబీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీ�
మరాఠా సామాజికవర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మనోజ్ జరాంగే పాటిల్ చేస్తున్న నిరాహార దీక్ష శుక్రవారంతో 11వ రోజుకు చేరుకొన్నది. ఈ సందర్భంగా శిబిరం వద్ద ఆయన మీడియాతో
విద్య, ఉద్యోగాల్లో మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత వారం జాల్నా జిల్లాలో ఆందోకారులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ కొల్హాపూర్ పట
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం మళ్లీ ఊపందుకొన్నది. మూడు రోజుల క్రితం జాల్నా జిల్లాలో పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. పుణె జిల్లాలోని బారామతి పట్టణంల�
మహారాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగరంగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని భారత అత్యున్నత న్యాయస్థానం విస్పష్ట తీర్పునిచ్చింది. సమానత్వ స్ఫూర్తి ప్రకారం రిజర్వే
మహారాష్ట్ర చట్టం రాజ్యాంగ విరుద్ధం రిజర్వేషన్లపై 50% పరిమితి సముచితమే దానిని తొలిగించే పరిస్థితులేమీ లేవు సుప్రీంకోర్టు సంచలన తీర్పు మండల్ తీర్పు సమీక్షకు నిరాకరణ కొత్తగా ఎస్ఈబీసీ జాబితాను ప్రకటించా
న్యూఢిల్లీ: 102వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. కేవలం పార్లమెంట్కు మాత్రమే ఎస్ఈబీసీ (సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) జాబితాను రూపొందించే అధికారం ఉన్నట్లయితే, మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర