ఏడాది గడిచినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలే.. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే ఇదేనా అని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రశ్నించారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం నాం�
ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, న్యాయమైన సమస్యల పరిష్కారానికి చర్చలకు ఆహ్వానించాలని, లేకుంటే దసరా తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవో సంఘం రా�
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిషారానికి రాజీలేని పోరాటం చేస్తామని టీ ఉద్యోగ జేఏసీ, టీఎన్జీవోస్ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టంచేశారు.