బ్రిటన్లోని అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపుల్లో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ఒకటి. కోట్లాది కస్టమర్లకు సేవలందిస్తున్న ఈ గ్రూపులో వేలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంతటి పేరున్న గ్రూప్.. హైదరాబాద్లో ఓ �
గ్రామీణ యువత ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్లకుండా ఉన్న ఊళ్లోనే వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారమవుతున్నది. మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్లో ప్రభుత్వం అభివృద్ధి చేస�
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 క�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఇక వేగంగా కొనసాగనుంది. ఈ మేరకు చారిత్రక నూతన సచ�
రాబోయే వంద సంవత్సరాలకుపైగా ప్రజానీకం సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ఉప్పల్లో స్కైవాక్ను నిర్మిస్తున్నది. హైదరాబాద్ ఈస్ట్ అభివృద్ధిలో భాగంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరక
భారతదేశంలోనే అతి పెద్ద అక్వేరియాన్ని హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని ఉన్న కొత్వాల్గూడలో నిర్మిస్తున్నట్టు మున్సిపల్శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. పనులు చురుగ్గా సాగుతున్నాయని సోమవార
: కార్మికక్షేత్రం మారుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఏర్పాటు తర్వా త నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృ ద్ధి చెందుతున్నది. విద్యాపరంగా అయితే ఎడ్య�
కాలుష్య నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదని పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. శుక్రవారం రాయదుర్గం మెట్రో స్టేషన్లో ‘�