సరదాగా తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు వెళ్లిన ఐదుగురిలో నలుగురు గల్లంతు కాగా, ఒకరు మృతిచెందిన విషాద సంఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా, మంత్రాలయం పుణ్యక్షేత్రం సమీపంలోని శనివారం చోటుచేసుకున్నది.
Tungabhadra : కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. మత్స్యకారుల సాయంతో గల్లంతైన యువన్ చంద్ర, సతీష్, రాఘవేంద్ర, ధను, సంధ్యల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Road Accident | కర్ణాటక జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బుధవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన విద్యార్థులతో పాటు నలుగురు దుర్మరణం చెందారు. మృతులను మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన
మంత్రాలయంలో వైభవంగా రాఘవేంద్ర స్వామి సప్త ఆరాధనోత్సవాలు మంత్రాలయం, ఆగస్టు 13: మంత్రాలయం రాఘవేంద్రస్వామి 351వ సప్త ఆరాధనోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఏపీ కర్నూలు జిల్లాలోని శ్రీమఠంలో శనివారం మధ్యార�
భారతీయ ఆధ్యాత్మిక సంపదను పరిపుష్టం చేసిన యోగులు ఎందరో! తమ జీవితాలను త్యాగం చేసి, సత్యధర్మాలను పునఃప్రతిష్ఠచేశారు. అలాంటి మహనీయుల్లో ఒకరు యతీంద్రుడు రాఘవేంద్రస్వామి. మధ్వ సంప్రదాయానికి మణిహారంగా, మదినే �