కొల్లాపూర్ మామిడి.. ఈ పేరు చెబితే నోరూరాల్సిందే.. రుచికరమైన పండ్లకు ఈ ప్రాంతం పేరొందింది. నియోజకవర్గంలో ఎక్కడా చూసినా మామి డి తోటలే కనిపిస్తాయి. ఈ ప్రాంత పండ్ల కోసం ఎం దరో ఎదురుచూస్తుంటారు.
ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు మామిడి తోటల్లోని కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల కుప్పలు తడిసిముద్దయ్యాయి. దీంతో
ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం సాయంత్రం మేఘావృతమై ఒక్కసారిగా వీచిన గాలివానతో నల్లగొండ జిల్లాలోని పలు చోట్ల తీవ్ర నష్టం జరిగింది. జిల్లా కేంద్రంతోపాటు కనగల్, తిప్పర్తి, కట్టంగూర్, పెద్దవూర, అ
విలువ ఆధారిత వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని ఏటీఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా రైతులకు సూచించారు. రుద్రూర్ కేవీకేను శనివారం సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడారు. మట్టి ప్రయోగశాలను ప్రార
మామిడి తోటలపై ప్రతికూల వాతావరణం ప్రభావం చూపుతున్నది. ఆలస్యంగానైనా పూసిన పూతను చూసి ఆనందంలో మునిగి తేలిన రైతన్నలకు ఇప్పుడు కాత లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. మామిడి దిగుబడి సాధారణంతో పోల్చితే ఈసారి 30
మామిడి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. ఏ తోటకెళ్లి చూసినా.. ఒక్క మామిడి కాయ కనిపించడం లేదు. కనీసం పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దిగుబడి లేదని తెలిసి మామిడి కొనుగోలు చేయాల్సిన వ్యాపారులు తోటల వై�
ప్రస్తుతం మామిడి తోటలు సగభాగం పచ్చ పూత, ఇంకొంత భాగం తెల్ల పూత, కొంత భాగం మొట్టెల తోటి (పూ మొగ్గ దశలో) పూత విచ్చుకోకుండా ఉన్నందున రైతులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యాన శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంత రెడ�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షబీభత్సం సృష్టించింది. వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నా యి. ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల కురిసిన పిడుగుల వానకు ముగ్గురు మరణించగా, 20 గొర్రెలు మృత్యువాత పడ్డా యి.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ ప థకం ద్వారా ఉమ్మడి వీపనగండ్ల మండలంలో 12 ఏండ్ల నుంచి దా దాపు 1,500 మంది రైతులు.. 3,500 ఎకరాల్లో మామిడి తోటల ను సాగుచేస్తున్నారు.