నల్లగొండ, ఫిబ్రవరి 18 : ప్రస్తుతం మామిడి తోటలు సగభాగం పచ్చ పూత, ఇంకొంత భాగం తెల్ల పూత, కొంత భాగం మొట్టెల తోటి (పూ మొగ్గ దశలో) పూత విచ్చుకోకుండా ఉన్నందున రైతులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యాన శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంత రెడ్డి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తోటలకు తేలికపాటి నీటి తడులు ఇచ్చినట్లయితే అదుపులోకి వస్తాయని చెప్పారు.