జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ముగిసినా.. నేటికీ జీతాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గౌరవ వేతనాలు చెల్లించండి మహాప్రభో అంటూ స్థానిక సంస్థల తాజా మాజీ ప్రజాప్రతినిధులు వేడుకుంటున్నారు. ఈనెల 4వ తేదీ న�
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా మల్టీజోన్ -2లో ఆదివారం మరో 1,015 మంది ప్రభుత్వపాఠశాలల్లోని టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పదోన్నతులు దక్కాయి.
చేగుంటలోని మండల పరిషత్ కార్యాలయంలో గతంలో ఇరుకైన గదులతో కార్యాలయం ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ప్రభుత్వం నూతనంగా చేగుంట మండల పరిషత్ కార్యాలయాన్ని మంజూరు చేసి, అన్ని హంగులతో అన్ని కార్యాలయ�
వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తామని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన తంగళ్లపల్లి మండల కేం ద్రంలోని మండల పరిషత్ నూతన భవనాన్ని సందర్శించారు.
తంగళ్లపల్లి మండల పరిషత్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. మంగళవారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా అందుబాటులోకి రాబోతుండగా, యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. జిల్లా ఆవిర్భావం తర్వాత తంగళ్లప�