విద్యా సంస్థల బస్సులపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. 5 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.
రవాణా శాఖలో హెల్ప్డెస్క్లను మరింత పటిష్టం చేసేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీటీసీ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ సూచించారు. బుధవారం మేడ్చల్ జిల్లా ఆర్టీఏ కార్యాలయా�
వాహనదారులకు మరింత మెరుగైన సేవలందించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఆదేశించారు.
ఉమ్మడి కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా హనుమకొండ జిల్లాలో పని చేస్తున్న పురుషోత్తం నియామకమయ్యారు. కాగా, ఇక్కడ పనిచేస్తున్న మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీ దగ్గరపడుతున్నది. పరీక్ష ముగింట్లో కొత్త అంశాల జోలికి వెళ్లకుండా, ఇప్పటి వరకు చదువుకొన్న వాటినే రివిజన్ చేసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు గ్రూప్-1 ఉద్యోగుల సంఘం రాష్ట్