Maloth Kavitha | మహబూబాబాద్ నుంచి మరోసారి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజల ఆశీర్వాదం కావాలని పార్లమెంట్ సభ్యురాలు, బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత కోరారు.
వంద రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రతిపక్షం అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హెచ్చరించారు.
తన ఓటమికి తానే బాధ్యత వహిస్తానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పెద్ది పాల్గొన్నారు.
చట్టాన్ని ఎందుకు అమలు చేయరు? కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి నిలదీసిన టీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని టీఆర్ఎ�
మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా నియామకమైన మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని తన నివ�