బీఆర్ఎస్ పాలనలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు నీళ్లు వచ్చేవి. ఆ తర్వాత ఎల్లమ్మ వాగుకు, అక్కడి నుంచి నక్కవాగుకు చేరేవి. దాంతో రైతులకు సాగునీటి కష్ట�
మండలంలోని తుజాల్పూర్ గ్రామశివారులో ఉన్న కూడవెళ్లి వాగు జలకళ సంతరించుకున్నది. మల్లన్నవాగు నుంచి నీటి విడుదల చేపట్టడంతో కూడవెళ్లి వాగులో ప్రవాహం పెరిగింది. దీంతో గ్రామరైతులు సంతోషం వ్యక్తంచేశారు.
నరంలేని నాలుక.. ఏదైనా మాట్లాడొచ్చు! కానీ కాగితాల మీద రాతలు, అంతకుమించి ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీ చేసిన వ్యాఖ్యలు ప్రజల మదిలో రికార్డవుతాయి. నాడో తీరుగ నేడో రీతిగ మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకే చెల్లి�
పది వేల ఎకరాల్లో పంటలు ఎండుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని, కూడవెల్లి వాగులోకి తక్షణమే నీటిని విడుదల చేయాలని, లేకపోతే రైతులతో కలిసి మల్లన్నసాగర్ను ముట్టడిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
మల్లన్నసాగర్ ఉప కాల్వల నిర్మాణ పనులను వేగంగా చేపట్టి, రైతులకు సాగునీటి కష్టాలను తొలిగించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అధికారులకు ఆదేశించారు. దుబ్బాక మండలంలో మల్లన్నసాగర్ 4ఎల్ డిస్ట్�
రైతులు, పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి కూడవెల్లివాగులోకి నీరు విడుదల �
రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు ఎంతగానో కృషిచేసి మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. మల్లన్న సాగర్ కాల్వల నిర్మాణంలో అధికారులు, కాం