దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. తల్లితోపాటు స్కూల్కి వెళ్తున్న 1వ తరగతి బాలుడిని టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
ఔటర్ రింగు రోడ్డులో 21వ ఇంటర్చేంజ్ అందుబాటులోకి వచ్చింది. 158 కిలోమీటర్ల రహదారిలో నిర్మాణ సమయంలో 19 ఇంటర్చేంజ్లతో అందుబాటులోకి వచ్చిన ఔటర్ ప్రాజెక్టు ..రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ, స్థానికుల డ
చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఇండ్లు నీట నీటమునగడంతో శుక్రవారం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మహానగరం రోజు రోజుకు వేగంగా విస్తరిస్తున్నది. కోర్ సిటీలోనే కాకుండా శివారు ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు వరకు సులభంగా చేరుకునేందుకు ఇరువైపులా మెరుగైన