రైతులకు 48గంటల్లో సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడకుంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ కార్యాలయ చాంబర్ ఎదుట ధర్నా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన అల్టిమేటంతో రేవ�
బాకుర్పల్లి బోరుమంటున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జలగోసతో తల్లడిల్లుతున్నది. గతంలో పుష్కలమైన జలాలతో పసిడి పంటలతో తులతూగిన గ్రామం.. ప్రస్తుతం సాగుకు నీళ్లు లేక, ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ నీర�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రైతులు పది రోజులుగా నీళ్ల కోసం అధికారులు, నాయకులు చుట్టూ తిరుగగా మల్కపేట రిజర్వాయర్ నీళ్లను కాల్వలోకి వదిలారు. మూడు రోజుల్లో మోటర్లు పెట్టి పొలాలకు పా�
దాదాపు పదేండ్లు నీళ్లు, కరెంటుకు ఇబ్బంది లేకుండా గడిపిన రైతులు ఇప్పుడు పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. సరిగా కరెంటు రాక.. బోరుబావుల్లో నీళ్లు లేక.. కళ్లముందే ఎండిపోతున్న పంటలను చూసి కన్న�
రాష్ట్రంలో కరువును తరిమికొట్టి సస్యశ్యామలం చేసే దిశగా అపర భగీరథుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రయత్నమే కాళేశ్వరం ప్రాజెక్ట్. దీని ద్వారా 16.40 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే బృహత్తర ప్రణాళిక అ�