నటి మాళవికా మోహన్పై నయనతార ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మాళవికా తను నటించిన 'క్రిస్టీ' ప్రమోషన్లో భాగంగా లేడి సూపర్స్టార్ ట్యాగ్పై చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి.
భాషల మధ్య అంతరాలు, ఇండస్ట్రీల మధ్య హద్దులు చెరిగిపోతున్న పాన్ ఇండియా ట్రెండ్లో నాయికలు మరింత స్వేచ్ఛగా అవకాశాలు అందుకుంటున్నారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నది మలయాళ భామ మాళవిక మోహనన్.
పాన్ ఇండియా హీరో ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత గ్లోబల్ స్టార్గా మారిన ప్రభాస్.. మళ్లీ ఎంటర్టైన్మెంట్ జోనర్లో తెలుగు సినిమా చేస్తుండటం, అది కూడా హ్యూమర్ టచ్ ఉన్న సినిమాలు చేసే మారుతి డైరెక్షన్లో
ఒక్కో చిత్రానికి స్థాయి పెంచుకుంటూ ఇప్పుడు స్టార్ హీరో విక్రమ్ సరసన నటించే అవకాశం అందుకుంది కోలీవుడ్ సుందరి మాళవిక మోహనన్. గతంలో ఆమెకు రజనీకాంత్తో ‘పెట్టా’, ధనుష్ సరసన ‘మారన్', విజయ్తో ‘మాస్టర్
ప్రభాస్ (Prabhas), మారుతి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇప్పటికే లాంఛ్ అయింది. కాగా చాలా రోజుల తర్వాత ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
విక్రమ్ 61 (Vikram 61)వ సినిమా చాలా కాలం క్రితమే లాంఛ్ అయింది. తాజా గాసిప్ ప్రకారం రష్మిక ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకుందట.రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
పక్కా కమర్షియల్ (Pakka Commercial)సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ప్రభాస్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా మారుతితో చేస్తున్న సినిమా సెట్స్పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు �