కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ఓ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న వీడియోపై బీజేపీ విమర్శలు చేసింది. ‘నగరాల్లోని నీటి కుంటలు అపరిశుభ్రతతో నిండిపోయి డెంగీ, మలేరియా వంటి జబ్బులు ప్రబలు�
Malaria | దోమలతో సంక్రమించే వ్యాధులతో ఏటా లక్షలాది మంది జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో ఆఫ్రికన్ దేశాల్లో మలేరియా కేసులు వేగంగా పెరుగుతున్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. గత కొద్ది నెలల్లో ఇథ�
Malaria | అమెరికాలోని వివిధ రాష్ర్టాల ప్రజల్ని చిన్న దోమ భయపెడుతున్నది. 20 ఏండ్ల తర్వాత మళ్లీ ఆయా రాష్ర్టాల్లో మలేరియా వ్యాప్తి చెందుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలో వెలుగు చూసిన మలేరియా కేసులు 5,222. గత ఏడాది నమోదైన కేసులు కేవలం 611. తొమ్మిదేండ్లలోనే మలేరియా బాధితుల సంఖ్య 90 శాతం పడిపోయింది.
పల్లెప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు సాధిస్తున్నది. ఈ కార్యక్రమం చేపట్టిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయి. గత ఐదేండ్లలో రాష్ట్రంలో మలేరియా కేసులు 75 శాతం తగ్గిన విషయాన్ని కేంద�