వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేస్తూ తీరని నష్టం మిగులుస్తున్నది. ఊహించని విధంగా ఆది, సోమవారాల్లో కురిసిన వడగండ్ల వాన రైతన్నలకు కడగండ్లు మిగిల్చింది. ఒక వైపు ఇప్పటికే కోసిన ధాన్య
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షబీభత్సం సృష్టించింది. వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నా యి. ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల కురిసిన పిడుగుల వానకు ముగ్గురు మరణించగా, 20 గొర్రెలు మృత్యువాత పడ్డా యి.
యాసంగిలో రైతులు ఎక్కువగా మక్క సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటలో ‘కాండం తొలుచు’ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కర్షకులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్ర�