Heavy Rains | ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ , జైనథ్ మార్కెట్లో రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న పంటకు తీరని నష్టం జరిగింది.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనుగోలు కేంద్రంలో ఉన్న మహిళా రైతులను కలిశారు. మహిళా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తమ బాధలను కేటీఆర్కు చెప్పుకున్నారు. ప్రభుత్వం దిగొచ్చే దాకా పోరాటం క
పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలాగా కాపాడిన మక్కజొన్న పంట కండ్ల ముందే ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్యూట్ తో కాలిబూడిదైందటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన �
జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన మక్క పంటను ప్రభుత్వం రెండు రోజుల్లో కొనుగోలు చేయాలని లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆ�
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె), ధార్కుభీర్, నిగ్వ గ్రామాల్లో కోతకోసి కుప్పలు పోసి నూర్పిడి చేస్తే చేతికొచ్చే మొక్కజొన్న పంట షార్ట్ సర్క్యూట్ వల్ల గురువారం 21 మంది రైతులకు చెందిన మొక్కజొ�
మొక్కజొన్న పంట చేతికొచ్చినా..ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడ విక్రయించాలో తెలియక అన్నదాతలు తమ పంటను పొలంలో ఉంచారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు మొక్కజొన్న పంటే ప్ర�
అకాల గాలి దుమారం మూలంగా పంట చేలు నెలకొరిగి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి డిమాండ్ చేశారు.
మక్క పంట చేతికి వచ్చినా కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.