Malabar Gems and Jewellery | రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్ జెమ్స్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
Nagaram urban forest park | రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
రంగారెడ్డి : మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఈ – సిటీలో విప్రో కన్స్యూమర్ కేర్ ఫ్యాక్టరీని ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీతో కలిసి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సంద�
హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ మహేశ్వరంలో �
నాగిరెడ్డిపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నాయకులు ఆమె నివాసంలో కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిప
మహేశ్వరం :ఆషాడమాసం ముగింపు సందర్భంగా మండల పరిధిలోని కోళ్లపడకల్ గ్రామస్తులు బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామాన్నంత వేపకొమ్మలు, మామిడి తోరణాలతో అలంకరించారు. కులా�
హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు, మహేశ్వరం వద్ద ఆదివారం ఉదయం ఓ కారులో మంటలు చెలరేగాయి. కారు గచ్చిబౌలి వైపు వెళ్తుండగా చిన్న గోల్కొండ స్ట్రెచ్ వద్దకు రాగానే కారులో పొగ రావడాన్ని డ్రైవర్ గమన�