టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతుందట.
మహేశ్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే చాలు మూవీ లవర్స్ కు పండగే అని చెప్పొచ్చు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించింది.
సమస్త జీవరాశి మనుగడకు ఆధారం భూమి. ధరిత్రి లేకుండా జీవజాలమే లేదు. సృష్టిలో
భాగమైన భూమి ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ నేడు ప్రపంచమంతా భూదినోత్సవాన్ని జరుపుకుంటోంది.
శేఖర్ కమ్ముల సినిమాలంటే మ్యూజిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టోరీతోపాటు ట్రావెల్ అవుతూ ఎంటర్ టైనింగ్గా సాగుతుంటాయి పాటలు. ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్ కు మంచి స్పందన వస్
భాగమతి, అల వైకుంఠ పురంలో..చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు మలయాళం యాక్టర్ జయరామ్. ఈ రెండు సినిమాల్లో జయరామ్ పోషించిన పాత్రలకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ యాక్టర్ ప్రభాస్
జాతిరత్నాలు చిత్రంతో కలెక్షన్ల మోత మోగిస్తున్నాడు యువ హీరో నవీన్ పొలిశెట్టి. ఈ యువ హీరోకు ఇపుడు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్రాజు నవీన్ తో సినిమా చేసేందుకు సైన్ చేయించ�
టాలీవుడ్ యాక్టర్ మహేశ్బాబు సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో..యాడ్స్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. యాడ్స్ ద్వారా మహేశ్ ఆర్జించే ఆదాయం కూడా ఎక్కువే. తాజాగా మహేశ్బాబు-అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డితో య�
ఇటీవల కాలంలో వాట్సాప్ వినియోగం ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫోన్ కాల్స్ తగ్గిస్తూ..వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ కు వాట్సాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సామాన్యుల నుంచి సెలబ్
By Maduri Mattaiah సందీప్ రెడ్డి వంగా..అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు. సందీప్ రెడ్డి దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు కురిపించిన వారిలో మహేశ్బాబు మొదటి స్థానంలో ఉంటాడు.