ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చి అక్రమంగా గద్దెనెక్కడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ పార్టీ కీలక నేత సువేందు అధికారి తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తుది దశకు చేరింది. కూటమి ప్రభుత్వంపై శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగుర వేసి విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవ
Maharashtra Political Crisis | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (MVA) కూటమి ప్రభుత్వాన్ని కూల్చే దిశగా తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష బీజేపీ పావు
Maharashtra Crisis | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమవుతున్నది. శివసేన పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్నాథ్ షిండే.. మద్దతుదారులతో కలిసి గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు ఆయ�
ముంబై : మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య శివసేన నేత సంజయ్ రౌత్ ఎదురుదెబ్బ తగిలింది. భూ కుంభకోణం కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని కోరింది. ప్రవీణ్ రౌత్, �
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అసోంలోని గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తుండగా.. ఆయనకు మద్దతు పెరుగుతున్నది. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యే మద్దతు ఉండగా.. �
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుమార్లు బుజ్జగింపు ప్రయత�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో సభ్యులతో కలిసి తిరుగుబావుటా ఎగుర వేయడంతో మహారాష్ట్ర మహా వికాస్ అఘాది కూటమిలో ప్రకంపనలు సృష్టించాయి. మహారాష్ట్ర లెజిస్లేటి