‘తెలంగాణ పరిరక్షణ పోరులో మరింత పదునెక్కి పోరాడుదాం’ అని ఇటీవల మహా న్యూస్ వివాదం నేపథ్యంలో, అక్రమ కేసులతో ఇరువై రోజులు చంచల్గూడ జైల్లో గడిపి బయటికొచ్చిన సందర్భంగా విద్యార్థి నేతలు భావోద్వేగంతో పునరుద
‘కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా పదేపదే కేసీఆర్, కేటీఆర్పై అబద్ధాలు ప్రసారం చేసి వ్యక్తిగత స్వేచ్ఛ్చకు భంగం కలిగించడం.. మహిళలు అని చూడకుండా ఫొటోలు పెట్టి ఏది పడితే అది పెట్టి చూపెట్టడం.. ఇష్టం వచ�
కొన్ని టీవీ చానళ్లలో పథకం ప్రకారం కథనాలు, థంబ్ నెయిల్స్ ప్రసారం చేస్తూ తెలంగాణ అస్థిత్వంపై దాడికి తెగబడుతున్నారని సీనియర్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై దురుద్దేశపూర్వకంగా మహా టీవీలో అసత్య వార్తలు ప్రసారాలను జగిత్యాల జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఖండి�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మహాన్యూస్ చానల్ దురుద్దేశపూర్వకంగా అసత్య వార్తలు ప్రసారం చేసిందని, ఆ చానల్పై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.