మ్యాజిక్ మనీ పేరుతో నగదును రెట్టింపు చేస్తానని నమ్మించి నగదుతో ఉడాయించిన ఉదంతం చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం .. సాయి కల్యాణ్, ఆనంద్ స్నేహితులు.
ఓ వైపు అగ్ర హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూనే.. మరోవైపు నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులకు చేరువవుతున్నది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్. అదే
బాపు రెడ్డి 1936, జులై 21న కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలుకాలోని సిరికొండలో రైతు కుటుంబంలో జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ప్రవృత్తి రీత్యా కవిత్వం రాశారు.
శ్రావణ మాసమంతా నోములూ వ్రతాలే. పూజ కోసం ఎంత మంచి చీర కట్టుకున్నా, ఎన్ని నగలు పెట్టుకున్నా ముఖం మెరుస్తుంటేనే పండుగ కళ. అలా అని ఈ హడావుడి సమయంలో ఫేషియల్స్ లాంటివి చేయించుకునేందుకు తీరిక దొరకదు. అలాంటి అతి�
అన్నం తింటూ టీవీ చూస్తున్నం. అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన మా చిన్నాడు, 21 ఏండ్లు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో హింసాకాండను చూస్తూ, ఏం జరిగిందని అడిగితే, అగ్నిపథ్ గురించి చెప్పిన. ‘ఏం జరుగుతున్నది నాన్న�
రైస్ పుల్లింగ్ చెంబు ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వస్తుందని ఆశ చూపించి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్స్టేషన్లో సోమవారం డీఎస్పీ నర్సింహారెడ్డి మీడియాక