ఆటోడ్రైవర్ల సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ హామీ మేరకు రూ.12వేలు ఆర్థికభృతి ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం మాగనూరులో ర్యాలీ నిర్వహించి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆటో డ్రైవర్లు ధర్నా �
తెలంగాణలోని గ్రామాలలో అమలవుతున్న పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని వేనని బీజేపీ రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి శంకరోల్ల రవికుమార్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత�
Krishna River | ఎండాకాలం రాకముందే కృష్ణానదిలో నీళ్లు పూర్తిగా ఇంకిపోవడంతో రైతులకు సాగునీరు కష్టాలు ఎదురవుతున్నాయి. కృష్ణానదిలో నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఈ పంటలకు సాగునీరు కష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం �
నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలీస్ పహారాలోనే కొనసాగుతున్నది. హైకోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు గురువారం పాఠశాలలోకి మీడియాను పూర్తిగా నిషేధించారు.