Madikonda | యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో యోగా శిక్షణా తరగతులు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు.
రాంపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రిటైర్డ్ డీఎస్పీ కొత్త వీరారెడ్డి జ్ఞాపకార్ధం ఆయన కుమార్తెలు డాక్టర్ నిలోహిత, చైతన్యలు విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
రైలు పట్టాలపై పెద్ద బండ రాళ్లు పెట్టి రెండు రైళ్లు నిలిచిపోయేందుకు కారకులైన ఇద్దరు నిందితులను రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన బుధవారం వెలుగు చూసింది.
రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. రైతుల రుణం మాఫీ చేయాలని సీఎం క�