Madhu Yashki | రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒక సమావేశం పెట్టుకున్నారు. మాజీ ఎంపీ మధయాష్కీ ఇంట్లో బుధవారం లంచ్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు 2009 - 2014 మధ్య కాలంలో ఎంపీలుగా పనిచేసిన వారిని ఆహ్వానించారు.
Madhu Yashki | కాంగ్రెస్లో చేరే ఎమ్మెల్యేలు పార్టీపై ప్రేమతో రావడం లేదని టీపీసీసీ ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే కాంగ్రెస్లో చేరుతున్నారని సంచలన వ్యాఖ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో మళ్లీ పీసీసీ అధ్యక్ష పదవిపై కాంగ్రెస్లో చర్చ మొదలైంది. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి సారథిని ఎంపిక చేసేందుకు పార్టీ అధిష్ఠానం సుదీ�
ఫిరాయింపులకు పార్టీ వ్యతిరేకమైనా తప్పడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసం ఎదు రు కాల్పులు చేయడంలో తప్పులేదని స్పష్టం చేశారు.
పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) సొంతగూటికి చేరన్నారు. కాంగ్రెస్లో బీసీలకు స్థానం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన నేడు బీఆర్ఎస్లో చేరనున్నారు.
అభ్యర్థుల ప్రకటన దగ్గరపడుతున్నా కొద్దీ కాంగ్రెస్లో వర్గపోరు పెరుగుతున్నది. నిన్నమొన్నటి వరకు జిల్లాలకే పరిమితమైన వర్గపోరు ఇప్పుడు గాంధీభవన్కు పాకింది.
నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి (Madhu Yashki) వ్యతిరేకంగా గాంధీభవన్లో (Gandhi Bhavan) వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం �
Revanth reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మరోసారి షాకిచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమానికి సీనియర్లు గైర్హజరయ్యారు. పార్టీ అధిష్ఠానం
ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే సీజనల్ నాయకుడు మధుయాష్కీ.. గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో మమేకమై ఉండే నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విమర్శించే నైతిక హక్కు లేదని జగిత్యాల ఎమ్మెల్
అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా తెలంగాణ ఇసుక ఆదాయం ఏడేండ్లలో 4,335 కోట్లు కేసీఆర్ కుటుంబాన్ని ఏమన్నా ప్రజలు ఊరుకోరు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు దక్కేది సింగిల్ డిజిట్టే మధుయాష్కీపై మండిపడ్డ టీఆర్ఎ
హైదరాబాద్ : మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఓ పొలిటికల్ టూరిస్ట్ అని పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అన్నారు. యాష్కీకి సబ్జెక్ట్ తక్కువ, సౌండ్ ఎక్కువ అని ఎద్దేవా చేశారు. పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ.జ�