సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి (Suravaram Sudhakar Reddy) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 10.20 గంటలకు తుదిశ్వా�
LVPEI | హైదరాబాద్లో 37 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి(LVPEI) ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో ఎప్పుడూ అగ్రభాగాన నిలుస్తోంది.
ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన క్లినిషియన్ సైంటిస్ట్ జావేద్అలీ అరుదైన ‘జేసీ బోస్' ఫెలోషిప్ను సొంతం చేసుకొన్నారు. నేత్ర వైద్యంలోని డాక్రియాలజీలో డాక్టర్ జావేద్ అలీ ఎనలేని సేవలు అందించారు.
కంటి బాహ్యపొర కార్నియా చికిత్సలో విప్లవాత్మక విధానాన్ని ఆవిష్కరించిన హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ కంటి దవాఖాన వైద్యులకు ఆ వైద్య విధానంపై పేటెంట్ లభించింది.
KTR | హైదరాబాద్ : అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపార కోణంలో ఇది మంచి అవకాశమే అయినప్పటి
వివిధ కారణాలతో దెబ్బతిన్న కార్నియాల స్థానంలో వాడేందుకు తొలిసారిగా 3డీ ప్రింటెడ్ కృత్తిమ మానవ కార్నియాను బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ, సీసీఎంబీ శాస్త్రవేత్తలు, ఐఐటీ హైదరాబాద్