జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా చేపట్టిన తొలి మూన్ ల్యాండర్ రాకెట్ను జపాన్ (Japan) ప్రయోగించింది. గురువారం ఉదయం 8.42 గంటలకు జాక్సా టనేగషిమా స్పేస్ సెంటర్ (Tanegashima Space Center) ఉన్న యోష�
ప్రపంచ దేశాలు వరుసగా జాబిల్లిపై పరిశోధనలు చేస్తున్నాయి. భారత్, రష్యా దేశాలు ఇటీవల ప్రయోగాలు చేయగా.. తాజాగా జపాన్ కూడా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా ప్రయోగానికి సమాయ�
Chandrayaan-3 | చంద్రుడి గుట్టు విప్పేందుకు ఇస్రో గత 15 ఏండ్లుగా చేస్తున్న ప్రయోగాలు సరికొత్త విషయాల్ని బయటపెట్టాయి. ఆఖరి నిమిషంలో చంద్రయాన్-2 విఫలమైనా.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయా�
అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మరో మూడు రోజుల్లో అద్భుతం చూడబోతున్నామంటున్నారు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. శ్రీ రఘునందన్ కుమార్. ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ భాగంప
గత నెల 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 విజయపథాన దూసుకుపోతున్నది. నిర్దేశించుకొన్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నది. చంద్రుడి వైపునకు మరింత దగ్గరిగా పయనిస్తూ.. జాబిల్లి ఉపరితలంపై విజయవంతంగ�
50 ఏండ్ల తర్వాత చంద్రుడిపై ప్రయోగానికి రష్యా సిద్ధమైంది. ఈ నెల 11న లూనా-25 ల్యాండర్ను చంద్రుడిపై ప్రయోగించనున్నట్టు రోస్కోస్మాస్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.
Chandrayaan-3 | చందమామ గుట్టు తెలుసుకునేందుకు భూమి నుంచి బయలుదేరిన చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్ అంతరిక్షంలో వడివడిగా పరుగులు పెడుతోంది. స్పేస్క్రాఫ్ట్ను చంద్రుడికి చేరువచేసేందుకు ఇప్పటికే నాలుగుసార్లు విజయ�
Chandrayaan 3 | చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చబోతున్నది. చంద్రయాన్ -3 శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు నింగిలోకి దూసుకుపోనున్నది. 2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న
చందమామపై మనుషులు నివసించేలా చేయాలని చాలా కాలంగా పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై ఆక్సిజన్ తయారు చేయాలని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఎప్పటి నుంచో అనుకుంటోంది. ఈ అవకాశం కోసం ప�