మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయిపోతుంది తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి. సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో తమ సినిమాలను విడుదల చేస్తామని ప్రకటించిన నిర్మాతలు కూడా వె�
సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మధుర వైన్స్’. జయకిషోర్ బండి దర్శకత్వంలో రాజేష్ కొండెపు, సృజన యారబోలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 17న విడుదల కానుంద
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నారాయణ్దాస్ నారంగ్, పి.రామ్మోహన్రావు నిర్మిస్తున్న ‘లవ్స్టోరి’ చిత్రాన్ని వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలి
కరోనా మహమ్మారి వలన ఏర్పడిన పరిస్థితుల వల్ల సినిమా రిలీజ్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. ఏ సినిమా ఓటీటీలో విడుదల అవుతుంది, ఏ సినిమా థియటేర్లో విడుదల అవుతుంది అనే దానిపై గందరగోళం నెలకొ�
కరోనా మహమ్మారి టాలీవుడ్ సినీ పరిశ్రమపై ఎంతగా ఎఫెక్ట్ చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి వేవ్లో దాదాపు 9 నెలలు సినీ పరిశ్రమతో పాటు థియేటర్స్ పూర్తిగా స్తంభించాయి. ఇక సెకండ్ వే�
చాలా రోజుల నుంచి భారీ తెలుగు సినిమాలు (Big Telugu Movies) విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు కానీ బయట పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో వెనక్కి తగ్గుతున్నారు.
లాక్డౌన వలన థియేటర్స్ మూతపడడంతో ప్రేక్షకులకి వినోదమే కరువైంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్స్ పాత ఫొటోలు బయటకు తీస్తూ వాటిని చూసి మురిసిపోతున్నారు. గత ఏడాది నుండి సోషల్ మీడ�
కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు ఈ మధ్యే మళ్లీ తెరుచుకున్నాయి. అయినా కూడా మన నిర్మాతలకు వాటిపై నమ్మకం కుదరడం లేదు. అందుకే థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా సినిమాల విడుదల తేదీలు అనౌన్స్ చేయడం లేదు.
దక్షిణాదిలో హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది అగ్ర నాయిక సాయిపల్లవి. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే ప్రతిభ కలిగిన నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సొగసరి గత రెండేళ్లు�
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లెజెండ్స్ లో ఒకరు ఏసియన్ గ్రూప్ ఛైర్మన్ నారాయణ్ దాస్ కే నారంగ్. ఫైనాన్సింగ్, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, ఎగ్జిబిషన్ ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్న వ్యక్తి.
కరోనా మహమ్మారి సినిమా నిర్మాతల ప్లానింగ్స్ మొత్తం మార్చేసింది. తమ సినిమాలని ఎప్పుడో విడుదల చేయాల్సి ఉండగా, కరోనా వలన అంతా మారింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొం