Tollywood | తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. సెప్టెంబర్ 24న భారీ అంచనాల మధ్య ఈ సిన
సున్నితమైన మానవోద్వేగాల్ని స్పృశిస్తూ.. సహజత్వం, వాస్తవికతల మేలికలయికగా ప్రేక్షకుల హృదయాల్ని స్పృశిస్తుంటాయి దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలు. మానవ సంబంధాల్లోని సెన్సిబిలిటీస్ను అందంగా ఆవిష్కరించడం
చిరంజీవి సినిమాలో నటించే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని హీరోయిన్లు వేచి చూస్తూ ఉంటారు. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకొని కొందరు ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలా వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ సాయిప�
ఎంతో అద్భుతంగా సాగుతున్న తెలుగు సినిమా ప్రయాణానికి అనుకోని అడ్డంకిలా వచ్చింది కరోనా వైరస్. రెండేళ్ల కింది వరకు తెలుగు సినిమా బాలీవుడ్ స్థాయిని దాటి ఇండియన్ సినిమా స్థాయిని పెంచే పనిలో ఉంది. సరిగ్గా అలాం
మూడు దశాబ్దాలుగా సినిమా పంపిణీ, ప్రదర్శన రంగాల్లో అగ్రశ్రేణిలో కొనసాగుతున్నారు నారాయణ్దాస్ నారంగ్. మరోవైపు డిస్ట్రిబ్యూషన్తో పాటు చిత్ర నిర్మాణరంగంలో అపారమైన అనుభవాన్ని గడించారు నిర్మాత పుస్కూర�
కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది అంటే అందులో నటించిన వాళ్లు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటారు. స్టార్ హీరోలు, చిన్న వాళ్లు అని తేడా లేకుండా కచ్చితంగా విడుదలకు ముందు ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిందే. అందులో మరో ఆప్షన్ �
కొద్ది రోజులుగా టాలీవుడ్లో హాట్ టాపిక్గా ఇష్యూ ఏదైన ఉంది అంటే అది నాగ చైతన్య- సమంత డైవర్స్ విషయం అనే చెప్పాలి. ఎప్పుడైతే సమంత తన సోషల్ మీడియాలో అక్కినేని పేరు తొలగించిందో అప్పటి నుండి చైతూ- సా
నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్స్టోరీ’. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వినాయక చవితికి వి
నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. ఫిదా మాదిరిగానే ఈ చిత్రం కూడా తెలంగాణలో జరిగే ఒక అందమైన ప్రేమకథ. భావోద్వేగాలకు ప్రా