Lorry driver Died | యశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బొగ్గు(Coal) పెల్లలు మీద పడి లారీ డ్రైవర్(Lorry driver) అక్కడికక్కడే మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన గణపురం మండలం కేటీపీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేర�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. కాట్నపల్లి పరిధిలోని ఓ రైస్ మిల్లు నుంచి బియ్యం లోడుతో వస్తున్న లార�
మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. నాగార్జునసాగర్ రహదారి తుర్కయంజాల్లో సోమవారం అర్ధరాత్రి రోడ్డుపై ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగుర
ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో లారీ డ్రైవర్ కుమారుడు వర్షిత్ గౌడ్ 98.7శాతం మార్కులతో సత్తాచాటాడు. హైదరాబాద్ పెద్దఅంబర్పేటలోని క్యాండర్ షైన్ పాఠశాల విద్యార్థి వర్షిత్.. జాతీయస్థాయిల
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ లారీ డ్రైవర్ను గుర్తు తెలియని దుండగలు హత్య చేశారు. ఈ సంఘటన జిల్లాలోని గోదావరిఖని పరిధి గంగానగర్లో చోటు చేసుకుంది.