బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పలు శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ.. వారికి శుభాకాంక్షలు చెబుతూ ముందుకు సాగారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. కార్తీకమాసం ఆఖరి సోమవారం పరమశివుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుంచే కాక ఉత్త ర దక్షిణాది యాత్రికులు కూడా అధిక సంఖ్యలో క
కొమురవెల్లి మల్లికార్జున స్వామి తలనీలాల సేకరణ హక్కుల టెండరు ఇక ఆన్లైన్లో నిర్వహించనున్నారు. నెలాఖరు వరకు టెండరుదారులు ఆన్లైన్లో టెండరు వేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1న ఆన్లైన్ టెండర్ను ఖరారు చేయనున్
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే, బీజేపీ నేతలు దేవుళ్ల పేరిట రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
శ్రీశైల భ్రమరాంబికామల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో సోమవారం పుర వీధులన్నీ కిటకిటలాడాయి. వందల సంఖ్యలో వచ్చిన దంపతులు సామూహిక అభిషేకాలతోపాటు వృద్ధ మల్లికార్జున స్వా మ