ఇండియా, ఇంగ్లండ్ ( Ind vs Eng ) మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మంచి రసకందాయంలో పడింది. ఆతిథ్య జట్టు ముందు టీమిండియా 368 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచినా.. ఆ టీమ్ కూడా చేజింగ్ను కాన్ఫిడెంట్గానే మొదలుపెట్టిం�
Huzurabad | నాటి ఉద్యమ సమయం నుండి నేటి వరకు ఎన్నారై టీఆర్ఎస్ యూకే బృందం అన్ని ప్రపంచ వేదికల్లో తెలంగాణ ఆకాంక్షలను, కేసీఆర్ నాయకత్వ ఆవశ్యకతను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. నేడు అదే స్పూర్తితో
ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య లార్డ్స్లో జరుగుతున్న రెండో టెస్ట్లో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలుసు కదా. నాలుగోరోజు ఆటలో భాగంగా
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో హైదరాబాదీ స్పీడ్స్టర్ మహ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) తనదైన మార్క్ చూపిస్తున్నాడు. పైన ఫొటో చూశారు కదా.. ఇప్పుడు వికెట్ తీసిన తర్వాత సిరాజ్ ఈ స్టైల్లో సెలబ్రేట్ �
లండన్ వెళ్లే విమాన టికెట్ల ధరలను ఎయిర్లైన్ సంస్థలు భారీగా పెంచేశాయని ఇటీవల వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ దీనిపై క్లారిటీనిచ్చింది.
ఇండియన్ టీమ్ ( Team India ) ఫీల్డింగ్ను మరింత మెరుగుపరిచేందుకు, ఫీల్డర్ల ఏకాగ్రతను పరీక్షించడానికి ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్తో రెండో టెస్ట్కు ముందు లార్డ్స్లో ప్
ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగనున్న రెండో టెస్ట్కు ముందు రెండు టీమ్స్కు షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్స్ శార్దూల్ ఠాకూర్, స్టువర్ట్ బ్రాడ్ గాయాలపాలయ్యారు. వార్మప్ గేమ్లో బ్రాడ్ గాయపడగ
లండన్ : స్పైడర్మ్యాన్ డ్రస్లో ఓ వ్యక్తి సూపర్ మార్కెట్లో నానా హంగామా సృష్టించాడు. సిబ్బందిపై చేయి చేసుకోవడంతో పాటు పంచ్లతో విరుచుకుపడ్డాడు. లండన్లోని అస్ధ సూపర్ మార్కెట్లో హల్చల్ చేసి
లండన్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు లండన్లో ఘనంగా జరిగాయి. ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. కార్యవర్గ సభ్యులంతా కలి
రెండు టీకా డోసులు తీసుకున్న యూకే ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా | బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ కరోనా వైరస్కు పాజిటివ్గా పరీక్ష చేశారు. కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే