హర్యానాలోని హిసార్ లోక్సభ స్థానంలో చౌతాలా కుటుంబ పోరు రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో రాజకీయంగా ప్రభావం చూపే చౌతాలా కుటుంబానికి చెందిన ముగ్గురు నేతలు వేర్వేరు పార్టీ నుంచి బరిలో నిలిచారు.
ఒడిశాలోని పూరీ బరిలో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని నిలిపింది. ఎన్నికల ఖర్చులకు తనవద్ద డబ్బులు లేవంటూ పోటీచేయలేనని సుచరితా మొహంతీ టికెట్ను తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ అధినాయకత్వం శని
గుజరాత్లోని సూరత్ లోక్సభ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి సౌరభ్ పార్ది సోమవారం అధికారిక ప్రకటన చేశారు.
Ramdas Athawale | మహారాష్ట్రలోని షిరిడీ లోక్సభ స్థానంలో తాను పోటీ చేయాలనుకున్నానని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథావాలే తెలిపారు. కొన్ని పొత్తుల వల్ల అది సాధ్యం కాలేదని చెప్పారు.
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు 55 కోట్ల ఆస్తి ఉన్నది. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తి వివరాలను వెల్లడించారు. తిరువనంతపురం లోక్సభ స్థానం నుంచి ఆయన నాలుగోసారి పోటీ చేయనున్నారు.
AAP MLA Alleges Poaching Attempt | బీజేపీలో చేరితే ఐదు కోట్లతోపాటు లోక్సభ సీటు తనకు ఆఫర్ చేసినట్లు ఆప్ ఎమ్మెల్యే ఆరోపించింది. బీజేపీ కార్యకర్తగా పేర్కొన్న వ్యక్తి ఈ మేరకు తనకు ఫోన్ చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల
Rahul Gandhi : రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధులతో కూడిన మలివిడత జాబితాపై కాంగ్రెస్ కసరత్తు సాగిస్తోంది. ఢిల్లీలో సోమవారం జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావ
బీజేపీని నిలువరించడానికి మిత్రధర్మంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక లోక్సభ స్థానాన్ని తమ పార్టీకి కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.
రాహుల్ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా ఎన్నిక ప్రకటించవచ్చు. అయితే, ప్రస్తుతానికి మాత్రం రాహ�
అమరావతి : తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు వైఎస్సార్సీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ గురుమూర్తిని ఉప ఎన్నిక బరిలో నిలుపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వై�