చెన్నై: తమిళనాడులో వచ్చే నెల నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష క్లాసులను పునరుద్ధరించనున్నారు. మధ్యాహ్
సిడ్నీ: ఆస్ట్రేలియాలో కరోనా ఉదృతి తగ్గడం లేదు. దీంతో సిడ్నీ ( Sydney Lockdown ) లో మరో నెల రోజుల పాటు లాక్డౌన్ పొడిగించారు. ఆ నగరంలో గత రెండు నెలల నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్ర�
కరోనా వైరస్ డెల్టా వేరియంట్ బ్రిటన్ను భయపెడుతున్నది. డెల్టా వేరియంట్ల పెరుగుతున్న కేసుల దృష్ట్యా జూన్ 21 తో ముగిసే లాక్డౌన్ ఆంక్షలను 4 వారాల పాటు పొడిగించాలని ప్రధాని బోరిస్ జాన్సన్ పరిశీలిస్తున్న
చెన్నై: తమిళనాడులో కొనసాగుతున్న లాక్డౌన్ను ఈనెల 21 వరకూ పొడిగించారు. అయితే లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్యం షాపులకు అనుమతిస్తారు. చెన్నైతో సహా 27 జిల్లాల్లో సెలూ�
ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు ఇండ్లకు చేరుకునేందుకు మరో గంట వ్యవధి హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో పదిరోజులు పొడిగ�
అయినా ఆంక్షలు కొనసాగాలి అందరమూ బాధ్యతగా ఉండి మూడో ముప్పు ఎదుర్కొందాం డెల్టా వేరియంట్ వేగంగా విస్తరించినా అంత తీవ్రత లేదు సీసీఎంబీ సలహాదారు రాకేశ్ మిశ్రా వ్యాఖ్యలు ప్రత్యేక ప్రతినిధి, జూన్ 7 (నమస్తే త�
తిరువనంతపురం : కేరళలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 9 వరకూ పొడిగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఈ నెల 30తో ముగుస్తున్న నేపథ�
లాక్డౌన్పై రాష్ర్టాలు ఆచితూచి నిర్ణయం పొడిగించిన బెంగాల్, పంజాబ్, కర్ణాటక సడలిస్తున్న ఢిల్లీ, గుజరాత్, హర్యానా ఒక్కోరాష్ట్రంలో ఒక్కో విధంగా పరిస్థితులు న్యూఢిల్లీ, మే 27: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక�
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్ | దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజులు లాక్డౌన్ పొడగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.