ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా తెలంగాణ ప్రజల ప్రాణాలే ముఖ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం ఫోన్లోనే మంత్రుల అభిప్రాయాలు చికిత్సల పర్యవేక్షణలో మంత్రులు రేపటి క్యాబినెట్ సమావేశం రద్దు హైదరాబాద్
ఢిల్లీ ,మే11: దేశంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదంగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ రేటింగ్ ఏజెన్సీలు స్థూల దేశ�
హర్యానాలో మరో వారం లాక్డౌన్ పొడగింపు | హర్యానాలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు.
శ్రీనగర్: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడిగించారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని 20 జిల్లాలకు ఇది వర్తిస్తుందని పాలక యంత్రాంగం తెలిపింది. కరోనా
సమచార సమర్పణకు కార్మికశాఖ నిర్ణయం హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : వివిధ రకాల పరిశ్రమల యాజమాన్యాలు సమర్పించాల్సిన వివిధ రకాల సమాచారాన్ని పంపించడానికి జూన్ చివరివరకు పొడిగిస్తూ కార్మికశాఖ ఉత్తర్వులు �
ఢిల్లీ,మే 2: ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో కఠిన లాక్డౌన్ అవసరమని ఎయిమ్స్ చీఫ్ డా.రణ్దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో దేశంలో పరిస్థితులు దారుణంగా మారాయ�
ఉత్తరప్రదేశ్లో నానాటికి పరిస్థితి తీసికట్టుగా మారుతుండటంతో రాష్ట్రంలో ఇప్పటికే విధించిన వారాంతపు లాక్డౌన్ సమయాన్ని పొడగించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులతోపాటు మరణాలు కూడా పెరుగుతుండటంతో లాక్డౌన్ను మరో 15 రోజులు పొడగించే అవకాశాలు ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే బుధవారం చెప్పారు