Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు అజిత్ పవార్ కీలక ప్రకటన చేశారు. స్థానిక, పౌర సంస్థల ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని తెలిపారు. పార్టీ సమావేశంలో ఈ
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్నకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో గ్రామస్తులైన నిరుపేదలకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ స్పష్టం చేశారు. బుధ�
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధిలో స్థానికతకు ప్రాముఖ్యమిస్తూ సంస ృతిని పరిరక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు
ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీపీవో వీరబుచ్చయ్య తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం రాత్రి శంకరపట్నం మండలం ధర్మారంలో
అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ రంగంలో దశాబ్దాల వివక్షకు తెర దించుతూ, భర్తీలు-పదోన్నతుల విషయంలోనూ స్థానికతకే పట్టం గట్టడంతో యువతలో హర్షాతిరేకం వ్యక్తమవుతున్నది. రాష్ట�