రుణాలను వసూలు చేసే క్రమంలో పరుషంగా వ్యవహరించరాదని, ఈ తరహా కేసులను సున్నితంగా, మానవత్వంతో డీల్ చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల�
బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, రికవరీలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో డీఆర్డీవో కే విజయలక్ష్మి, ఏపీడీ గోవిందరావు, డీపీఎం వి�
లోన్ కట్టలేదని వాహన యజమానిపైకి రికవరీ ఏజెంట్ల పేరిట కండబలమున్న మనుషుల్ని పంపి.. వాహనాన్ని బలవంతంగా లాక్కెళ్లితే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పాట్నా హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.
Nirmala Sitharaman | 2022, మార్చితో ముగిసిన గత ఐదేండ్లలో రైటాఫ్ చేసిన రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు 14 శాతం మాత్రమే రికవరీ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
క్రెడిట్ కార్డు లోన్ రికవరీ పర్సన్స్ ఒత్తిడితో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆర్సీపురం పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్నగర్కాలనీలో శుక్రవారం జరిగింది.