పన్నుల విసూళ్లలో కఠినంగా వ్యవహరిస్తూ, రాష్ట్ర ఆదాయం పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నిర్దేశించిన వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం జూన్ వరకు �
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులతోపాటు తనిఖీ బృందాలు పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని, నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సురేశ్కుమార్ సిబ్బందిని ఆదేశించారు.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. ముఖ్యంగా రూ.50వేలకు మించి నగదు, మద్యం అక్రమ రవాణాపై అధికారులు నిఘా మరింత పెంచారు. ప్రతి వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్�
Viral News | అప్పుడే చీకటి పడుతున్నది. ముఖ్యమంత్రి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఓ రహదారిపై లారీ ఆగింది. పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడారు. అక్కడ ఎవరు చూసినా ఫొటోలు తీస్తున్నారు. మరికొందరేమో వీడియోలు తీసుకుంట�
కల్తీ మద్యం తాగడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. నిబంధనలు, ఆల్కహాల్ మోతాదుకు అనుగుణంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో విక్రయించే మ ద్యాన్ని మాత్రమే తీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి శివారులోని ఉత్తర ప్రదేశ్ నోయిడాకు మద్యం భారీగా అక్రమ రవాణా జరుగుతోంది. ఢిల్లీలో లిక్కర్పై భారీగా డిస్కౌంట్లు ఇస్తుండటమే దీనికి కారణం. మద్యం షాపులకు రిటైల్ ధరపై గరి