మందుబాబులపై మరోసారి ధరల పిడుగు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ధరలు పెంచి రెండు వారాలు గడవకముందే మళ్లీ అవే బ్రాండ్ల ధరలు పెంచటానికి రంగం సిద్ధం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. బ్రాందీ, విస
బీరు ధరలు పెంచి ఇప్పటికే మద్యం ప్రియుల మీద భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ స్కాచ్ (ఐఎఫ్ఎమ్ఎల్) మద్యం రకాల ధరల పెంపునకు ప్రయత్నాలు ప్రారంభించింది.
మద్యం ధరల పెంపు ఇష్టం లేనేలేదనుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క బీరుపై గరిష్ఠంగా రూ.40 పెంచింది. మద్యం ప్రియులు ఎక్కువగా తాగే ఓ బ్రాండ్ బీరు ధర గరిష్ఠంగా రూ.260కి చేరింది.
KTR | తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు రాష్ట్రంలో మద్యం ధరలు పెంచే అవకాశం ఉందంటూ ఇవాళ అన్ని పత్రికల్లో వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును వ
Liquor Price | రెండు తెలుగు రాష్ర్టాల మధ్య లిక్కర్ బంధం మంచి కిక్కుమీదున్నట్టు తెలుస్తున్నది. అస్మదీయ డిస్టిలరీలకు, బ్రూవరీలకు, సప్లయ్ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టే దగ్గర నుంచి, చట్టానికి, వైరిపక్షానికి
తెలంగాణ, కర్ణాటకలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నది. అయితే, ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించాలని చూస్తుంటే.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖజానాను నింపుకొనేందుకు మద్యం ధరలు పెంచేందుకు సమాయత్తం అ�
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. పెరిగిన మద్యం ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. బీర్